
చెల్ల చెదురైన మృతురాలి దేహాన్ని చూసి ఎవరు తాకపోవడం తో స్వయంగా సుబేదారి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి మరియు si ఫణి లు రోడ్ పై పడి ఉన్న మృతురాలు ఉమా మృతదేహాన్ని మరియు ఆమె భర్త సురేష్ ను,వారి కుమారుడు భానుతేజని అంబులెన్స్ లో కి ఎక్కించి హాస్పిటల్ కి పంపడం జరిగింది…
వివరాల్లోకి వెళితే
మృతురాలి వివరాలు
శీతవాలు ఉమ
భర్త పేరు సురేష్
వయస్సు 25
గ్రామం కాచికలు
మండలు నెలికుదురు
జిల్లా మహబూబాద్
వీరికి ఇద్దరు కుమారులు
వీరు జీవన ఉపాధి కొరకు వడ్డేపల్లిలో కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నారు. పెద్దం కుమారుడు కాచికల్లు గ్రామంలో సురేష్ తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. అతనికి వేసవి సెలవులు రావడంతో భార్య శితవాలు ఉమా మరియు చిన్న కుమారుడైన భానుతేజ 5 సంవత్సరాలు ను వెంట తీసుకొని బైక్ పై వెళ్లుచుండగా హనుమకొండ హంటర్ రోడ్ లోని ఖమ్మం రైల్వే బ్రిడ్జి ఎక్కుచుండగా టిప్పర్ వెనుక నుండి ఢీ కొట్టగా శితవాలు ఉమా అక్కడికక్కడే మృతి చెందగా సురేష్ అతని చిన్న కుమారుడు భానుతేజకు స్వల్ప గాయాలు కాగా వీరుని చికిత్స నిమిత్తం సుబేదారి ఇన్స్పెక్టర్ మరియు ఎస్సై ఫణి గార్లు ఆసుపత్రికి తరలించి మరియు మృతదేహాన్ని తరలించారు