-లక్షల్లో వాటిల్లిన నష్టం. ఆదుకోవాలని బాధితురాలు ఆవేదన

ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ మద్దూరు ప్రతినిధి ఎప్రిల్(19).
దూల్మిట్ట గ్రామానికి చెందిన తుజాలపురం రమ ఇంట్లో ఫ్రిజ్ షాక్ సర్క్యూట్ తో అవ్వడంతో ఇల్లు అంత మంటలు చెలరేగి కట్టుకునే బట్టలు,ఇంట్లో ఉన్న వస్తువులు,ఇంటి నిర్మాణం కొరకు అప్పుగా తీసుకువచ్చిన రూపాయలు ఇంట్లో పెట్టగా పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయాని బాధితురాలు రోధించింది. మండల తహశీల్దార్ మరియు గిర్ధవార్ వెళ్లి జరిగిన సంఘటన పరిశీలించారు.ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ మా కుటుంభం పట్ల దయతలచి ఆర్ధిక సహాయం చేయాలని రెండు చేతులు జోడించి వేడుకున్నారు.