
ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ మద్దూరు ప్రతినిధి ఎప్రిల్(19).
ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది అని నమ్మదగిన సమా చారం మేరకు జాలపల్లి గ్రామ శివారులోని మోదతుమ్మెద వాగు లోకి రెవిన్యూ సిబ్బంది వెళ్లగా అక్కడ ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్ల లో నింపి వాగు నుండి తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది. వాగులో పట్టుకున్న ట్రాక్టర్లు మెత్కు రామ కృష్ణ రెడ్డి,మేత్కు సంజీవ్ తుపాకుల శ్రీనివాస్.తహసీల్దార్ వీరికి ఒక్కో ట్రాక్టరు కు 10.000 రూపాయల చొప్పున జరిమానా విధించడం జరిగింది..