
ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ మద్దూరు ప్రతినిధి ఎప్రిల్(19).
మండలంలోని జాలపల్లి గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఈ నెల 23వ తేదీన జరగనున్న విద్యార్థుల వీడ్కోలు సమావేశ కార్యక్రమానికి 5 వేల ఆర్థిక సహాయం అందించిన స్థానిక మాజీ ఎంపీటీసీ సభ్యులు, జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చెట్కూరి కమలాకర్ యాదవ్.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు,గ్రామస్థులుపాల్గొన్నారు.